హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంకు వినతి పత్రం అందజేసిన ఛైర్ పర్సన్

ATP: సీఎం చంద్రబాబు నాయుడును అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి కలిశారు. ఈ సంద‌ర్భంగా మార్కెట్‌యార్డ్‌లోని క్యాటిల్ మార్కెట్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, పశువుల షెడ్ నిర్మాణాలు చేపట్టాలని కోరారు. డీఏఏటీఎమ్‌ఓ కార్యాలయం, ఫ్రూట్ షాపుల వద్ద కవర్డ్ షెడ్ల నిర్మాణంపై వినతి అందించగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు.