VSP: వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆదివారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ నగర పార్టీ అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సుబ్బారెడ్డికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి, శరగడం చిన్న అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సింహాద్రి నాదుని దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు


