MDCL: మూసాపేట్ డివిజన్కు చెందిన సైలాడ రఘు (తండ్రి: భానుమూర్తి)కి మంజూరైన రూ. 2 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ చెక్కును ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. చెక్కు అందుకున్న కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
మూసాపేట్ బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత


