GDWL: ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా నాన్-మ్యాపింగ్, అనామలీస్ ఓటర్లకు నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. శనివారం CEO సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. BLOల ద్వారా ప్రతిరోజూ గరిష్ఠంగా నోటీసులు అందించి అక్నాలెడ్జ్మెంట్ పొందాలని సూచించారు.
తెలంగాణ
నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలి: కలెక్టర్


