బీసీసీఐ భారత ఆటగాళ్లకు ప్రీ-సీజన్ ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న పలువురు స్టార్ ఆటగాళ్లు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఫిట్నెస్ టెస్టుల్లో పాల్గొన్నారు. వీరిలో శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, రుతురాజ్, సంజు శాంసన్, రింకూ, జడేజా, జైస్వాల్ తదితరులు ఉన్నారు.
క్రీడలు
ఆటగాళ్లకు BCCI ఫిట్నెస్ టెస్టులు


