RR: జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపికలో భాగంగా కడ్తాల్లోని YAR కళ్యాణ మండపంలో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీజ్యోతి భీమ్ భరత్ పాల్గొని, AICC కార్యదర్శి పి.వి. మోహన్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిలకు రాఖీ కట్టారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
తెలంగాణ
కడ్తాల్లో కాంగ్రెస్ అధ్యక్ష ఎంపిక అభిప్రాయ సేకరణ


