హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల్లోనే ఉంటూ భరోసా కల్పించాలి: తోట ఆగయ్య

SRCL: ఎల్లారెడ్డిపేటలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం మారినా ప్రజలకు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలే అండగా నిలుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.