హైదరాబాద్: 28°C
క్రీడలు

లంక ఎఫెక్ట్.. కివీస్ సిరీస్‌కు ఐదుగురు ఔట్!

శ్రీలంక సిరీస్‌ ప్రభావంతో న్యూజిలాండ్‌ టూర్‌కు టీమిండియాలో మార్పులు జరిగే అవకాశం ఉంది. జైస్వాల్‌, కుల్దీప్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, గుర్‌నూర్‌ బ్రార్‌, సారంష్‌ జైన్‌లకు చోటు దక్కడం కష్టమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. WTC పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు కొత్త కాంబినేషన్‌పై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.