హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి కేసులో రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్

ELR: జిల్లాలో గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఆర్‌ఆర్ పేటకు చెందిన రౌడీషీటర్ కొల్లి శంకర్ రెడ్డి (33)పై పోలీసులు PIT-NDPS చట్టం కింద నిర్బంధ చర్యలు చేపట్టారు. నిందితుడిపై గతంలో టూటౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు వెల్లడించారు.