KDP: ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సిద్ధవటం MRO విజయ్కుమార్ హెచ్చరించారు. పెద్దపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 873/3లో 16.40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో గుర్తించిన అధికారులు శుక్రవారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన ఇద్దరికి నోటీసులు జారీ చేశామని MRO తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే చర్యలు తప్పవు: MRO


