హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ-నామ్ మార్కెట్‌లో వేరుశనగకు ధర పెరుగుదల..!

ప్రకాశం: కర్నూలు ఈ-నామ్ వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం వేరుశనగకు గరిష్ఠ ధర రూ.9,371 పలికింది. 404 క్వింటాళ్లకు కనిష్ఠం రూ.3,569, మోడల్ ధర రూ.7,819గా నమోదైంది. ఉల్లికి రూ.3,975, ఆముదాలకు రూ.6,785 గరిష్ఠ ధర లభించింది. ఆశాజనక ధరలతో రైతులు కొంత ఊరట పొందారు.