BDK: రక్షాబంధన్ పండుగ రోజు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ కట్టాల్సిన అక్కకు విషాదమే మిగిలింది. మణుగూరులో గ్యాంగ్ ఘర్షణలో మృతి చెందిన యువకుడు, సింహాద్రి శివకుమార్ (శివ)కు అతని అక్క పల్లవి రాఖీ కడుతూ కన్నీరుమున్నీరుగా విలపించిన దృశ్యాలు హృదయాలను కలిచివేశాయి.
తెలంగాణ
రాఖీ కట్టాల్సిన రోజే తమ్ముడికి కన్నీటి వీడ్కోలు


