SRD: 22A నిషేధిత భూముల జాబితాలో చేర్చిన భూముల బాధితులకు అండగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం పటాన్చెరు కేంద్రంగా నిర్వహించనున్న 'నిరసన గళం' సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. 22A భూముల సమస్యపై బాధితుల పక్షాన నిలిచి, వారి హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు.
తెలంగాణ
'సభను విజయవంతం చేయండి'


