టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానేకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన పేరిట ఓ స్కాలర్షిప్ను ఇచ్చేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) నిర్ణయం తీసుకుంది. ముంబై అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. పురుష, మహిళా క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్టులను అందించనుంది. అలాగే, రహానే పేరిట అర్హులైన క్రీడాకారులకు స్కాలర్షిప్ ఇవ్వనుంది.
క్రీడలు
మాజీ క్రికెటర్ రహానేకు అరుదైన గౌరవం


