KDP: జిల్లాలోని డిగ్రీ కళాశాలలో పోలీస్ కళా-జాగృతి బృందం విద్యార్థులకు డ్రగ్స్పై అవగాహన కల్పించింది. నాటికలు, పాటల ద్వారా మత్తుపదార్థాల అనర్థాలను వివరించారు. డ్రగ్స్ వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. సమాచారం ఉంటే 1972 టోల్ఫ్రీ నంబర్కు తెలియజేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
డ్రగ్స్పై విద్యార్థులకు పోలీసుల అవగాహన


