GNTR: దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు, ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రాంగణంలోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శనివారం ప్రత్యేక గ్రీవెన్స్: కలెక్టర్


