హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా గేమ్స్‌ పిచ్‌పై బీసీసీఐ, పీసీబీ ఆందోళన

ఆసియా గేమ్స్‌లో క్రికెట్ నిర్వహణపై బీసీసీఐ, పీసీబీ ఆందోళన వ్యక్తం చేశాయి. మరికొద్ది రోజుల్లో జపాన్ వేదికగా గేమ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెట్ పిచ్ నాణ్యత, మైదానంలోని వసతులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లకు సరిపడే పిచ్, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఇరు బోర్డులు కోరుతున్నాయి.