భారత క్రికెట్ దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్కు టీమిండియా అండర్-19 జట్టులో చోటు దక్కింది. ఆస్ట్రేలియాతో రాజ్కోట్లో సెప్టెంబర్ 18, 21, 23 తేదీల్లో జరిగే మూడు యూత్ వన్డేలకు వీరు ఎంపికయ్యారు. అయితే రెడ్బాల్ జట్టులో ఇద్దరికీ అవకాశం లభించలేదు. ఇటీవల శ్రీలంక పర్యటనలో అన్వయ్ 101 పరుగులు చేశాడు.
క్రీడలు
భారత జట్టులోకి దిగ్గజాల కొడుకులు!


