హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాలువకు మరమ్మతులు చేయించాలి'

JN: స్టేషన్‌ఘన్‌పూర్ మండలం విశ్వనాథపురం శివారులో ఉన్న ఎల్-1 సాగునీటి కాలువలో పిచ్చిచెట్లు పెరిగి చిట్టడివిగా మారింది. ఈ కాలువ ద్వారా సాగునీరు విశ్వనాథపురం, తానేథార్‌పల్లి, తీగారం తదితర గ్రామాలకు వెళ్తుంటాయి. గత కొన్ని రోజుల క్రితం నీటిని సైతం విడుదల చేసినప్పటికీ కాలువలో నీరు అందని పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదర వ్యక్తం చేస్తూ, అధికారులు స్పందించాలని కోరారు.