KNR: వీణవంకలో గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో బేకరీలు, పాన్షాపులు, టీ హోటళ్లు, కేఫ్లలో డాగ్స్క్వాడ్తో సోదాలు చేపట్టారు. పలువురు అనుమానితులను విచారించి వదిలేశారు.
తెలంగాణ
మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా..!


