హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కేజీబీవీలో విద్యార్థినులు అస్వస్థత'

NLG: కేజీబీవీలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు రసాయనిక ద్రవం తాగి అస్వస్థతకు గురయ్యారు. లెక్చరర్‌ వేధింపులు, మానసిక ఒత్తిడి కారణమంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.