NTR: సూర్యారావుపేట సెక్షన్ పరిధిలో గురువారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు విద్యుత్ లైన్ల మరమ్మతులు చేపట్టనున్నట్లు ఈఈ కె. కొండలరావు తెలిపారు. దీంతో దుర్గా అగ్రహారం కాలువగట్టు, సీతారామపురం, జనతా ప్రెస్ రోడ్, అయ్యన్నాయుడు, బోడేపూడి, కాట్రగడ్డ వారి వీధుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ లైన్ల మరమ్మతులతో సరఫరా బంద్


