KMM: తల్లాడ మండలంలోని గంగాదేవిపాడు పీఏసీఎస్లో గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి యూరియా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఎరువులు అవసరమైన రైతులు తప్పనిసరిగా ‘ఫెర్టిలైజర్ యాప్’లో ముందుగా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికే ఎరువులు పంపిణీ చేస్తామని సొసైటీ నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
రేపు పీఏసీఎస్లో యూరియా పంపిణీ


