MHBD: కేసముద్రం మండలం భూక్యారాంతండాలో మహాదేవ ఆగ్రో ఇండస్ట్రీస్పై మంగళవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఖరీఫ్ 2023- 24లో కేటాయించిన ధాన్యంలో 1,586 మెట్రిక్ టన్నులకు పైగా సీఎంఆర్ బియ్యం అందించలేదని గుర్తించారు. దీంతో ప్రభుత్వానికి రూ. 6.46 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. మిల్లర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
రైస్ మిల్లుపై దాడులు.. కేసు నమోదు


