ELR: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో త్రినాథరావు పేర్కొన్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ ఉత్సవాల సమయంలో స్వామివారి నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం


