KMM: తల్లాడ మండలంలోని కుర్నవల్లి పీఏసీఎస్లో బుధవారం ఉదయం 9 గంటల నుంచి యూరియా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఎరువులు అవసరమైన రైతులు తప్పనిసరిగా ‘ఫెర్టిలైజర్ యాప్లో ముందుగా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. బుక్ చేసుకున్న రైతులకు ఉదయం 10 గంటల నుంచి యూరియా పంపిణీ చేస్తామని తెలిపారు.
తెలంగాణ
నేడు కుర్నవల్లి సొసైటీలో యూరియా పంపిణీ


