HYD: రాయదుర్గంలో ఐఏఎంసీకి ఉచితంగా కేటాయించిన రూ.600 కోట్ల విలువైన కీలక భూమిని తెలంగాణ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోనుంది. కేటాయింపు రద్దుకు సుప్రీంకోర్టు అనుమతించింది. కొత్త ప్రతిపాదన సమర్పిస్తే ఐఏఎంసీకి మరో ప్రాంతంలో భూమి కేటాయించే అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
తెలంగాణ
రాయదుర్గం భూమిని వెనక్కి తీసుకోనున్న ప్రభుత్వం


