కోనసీమ: మలాపురం పట్టణంలో నేడు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ట్రాన్స్కో ఈఈ రాంబాబు తెలిపారు. కలెక్టర్ ఆఫీస్ ఫీడర్లో కవర్డ్ కండక్టర్ మరమ్మతుల కోసం సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. కలెక్టర్ ఆఫీస్, బాలయోగి ఘాట్ ఫీడర్ల పరిధిలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


