హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్టుల ప్రారంభం

PLD: దాతలు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రీడల్లో మాచర్ల పాఠశాల కీర్తి ప్రతిష్ఠలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని MEO కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. మాచర్లలోని కేజీబీవీలో రూ.32 వేల వ్యయంతో నూతనంగా నిర్మించిన వాలీబాల్‌, షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులను మంగళవారం ఆయన ప్రారంభించారు.