CTR: తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ సీఎం జగన్ను మాజీ మంత్రి రోజా మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ పరిస్థితులను వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
జగన్ను కలిసిన మాజీ మంత్రి రోజా


