హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాపాడితే రూ.25 వేల బహుమతి..!

MHBD: రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారిని కేంద్ర ప్రభుత్వ రహ్-వీర్ గుర్తించి రూ.25,000 నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందజేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. ప్రమాదం జరిగిన తొలి గంట (Golden Hour) ఎంతో కీలకమని, ప్రజలు భయపడకుండా బాధితులకు తక్షణ సహాయం అందించాలని కోరారు.