భారత్ - శ్రీలంక రెండో టెస్టు మ్యాచ్లో మూడో రోజు ఆట కొనసాగుతోంది. లంచ్బ్రేక్ సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. తొలి సెషన్లో లంక జట్టు కమిల్(19), కమిందు (32) వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో పసిందు(65), ధనంజయ(5) బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. ఆతిథ్య జట్టు ఇంకా 373 పరుగులు వెనుకంజలో ఉంది.
క్రీడలు
లంచ్ బ్రేక్.. శ్రీలంక స్కోర్ ఎంతంటే?


