ADB: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆదిలాబాద్ MPDO వంశీకృష్ణను కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించడం సరైనది కాదన్నారు. వంట కార్మికులకు గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా పథకం అమలు చేయాలని కోరారు.
తెలంగాణ
'మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'


