SKLM: ఆమదాలవలస పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలను మంగళవారం మున్సిపల్ కమిషనర్ టీ. రవి సందర్శించారు. ఈ మేరకు పాఠశాల పరిసరాలను పరిశీలించి, విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కమిషనర్ తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా అనారోగ్య సమస్యలను నివారించవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'వ్యక్తిగత పరిశుభ్రతతోనే అనారోగ్య సమస్యలకు చెక్'


