SS: భూగర్భ జలమట్టాలను పెంచడమే లక్ష్యంగా ‘జలధార - జలహారతి 2.0’ నిరంతర ప్రక్రియగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఇరిగేషన్, డ్వామా అధికారులతో ప్రగతిపై సమీక్షించారు. ఎల్ నివో ప్రభావం ఉన్నందున చెరువులు, కాలువలకు త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేయాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
‘జలధార - జలహారతి 2.0’తో భూగర్భ జలాల పెంపు: కలెక్టర్


