SDPT: దౌల్తాబాద్ మండలం గువ్వలేగికి చెందిన బోయిని బాలరాజు బ్రెయిన్ స్ట్రోక్తో యశోద ఆసుపత్రిలో చేరారు. బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు జీవన్దార్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో అవయవదానం చేశారు. బాలరాజు అవయవాలతో ఆరుగురికి ప్రాణదానం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.
తెలంగాణ
అవయవదానం.. ఆరుగురికి పునర్జన్మ


