హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్ర‌జా స్నేహ‌పూర్వ‌క PGRSకు 192 అర్జీలు

NTR: విజయవాడ క‌లెక్ట‌రేట్ సోమ‌వారం జ‌రిగిన ప్ర‌జా స్నేహ‌పూర్వ‌క ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అర్జీలు స్వీక‌రించారు. మొత్తం 192 అర్జీలు అంద‌గా రెవెన్యూ 66, పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి 52, పోలీసు 22, పలు శాఖల నుంచి అర్జీలు వచ్చాయన్నారు. ప్రజల సంతృప్తే ఫిర్యాదు పరిష్కారానికి అసలైన కొలమానమని అన్నారు.