హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్మార్ట్‌ మీటర్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి'

హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తున్న పవర్‌ ఎక్స్‌పో-2026ను టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఎక్స్‌పోలో పలు స్టాల్స్‌ సందర్శించి, విద్యుత్‌ రంగ సాంకేతికతపై ఆరా తీశారు. ఆమె మాట్లాడుతూ.. స్మార్ట్‌ మీటర్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఉచిత విద్యుత్‌ ఎత్తివేతకే స్మార్ట్‌ మీటర్లు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు.