SDPT: గౌరవెల్లి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి హుస్నాబాద్ను సస్యశ్యామలం చేయడమే లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొండాపూర్లో ‘పల్లె పల్లెకు పొన్నం’ కార్యక్రమంలో మాట్లాడారు. భూసేకరణకు రూ.250 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. రైతులు కాల్వల నిర్మాణానికి సహకరించాలని కోరారు.
తెలంగాణ
హుస్నాబాద్ను సస్యశ్యామలం చేస్తాం: మంత్రి


