నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 20 వేల మంది జెన్జీ యువతతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడుతామన్నారు. మొత్తం 51 అత్మీయ భేటీలు రాబోయే రోజుల్లో నిర్వహిస్తామన్నారు. మంగళవారం జెనిక్స్ కాలేజీలో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
వినూత్న కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం


