హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా NSUI కన్వీనర్గా దిలీప్ రెడ్డి

JN: జిల్లా NSUI కన్వీనర్గా లింగాల గణపురం మండలానికి చెందిన కీసర దిలీప్ రెడ్డిని నియమిస్తూ జనగామ డీసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా దిలీప్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, NSUIని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు పనిచేస్తానని తెలిపారు.