KMR: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేపు ఎమ్మెల్యే కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 74 అంతర్జాతీయ కంపెనీల ద్వారా 5,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్ వరకు విద్యార్హతలు ఉన్న యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించి. ఎంపికైన వారికి అక్కడికక్కడే జాబ్ లెటర్లు అందజేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
నేడు జిల్లాలో మెగా జాబ్ మేళా


