హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుద్ద్య పనులు పరిశీలించిన కమిషనర్

TPT: నగరంలోని టౌన్ క్లబ్, చెన్నారెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను కమిషనర్ ఎం. జయకృష్ణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజల భాగస్వామ్యంతోనే నగరాన్ని పరిశుభ్రంగా ఉంచగలమని ఇందుకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలన్నారు.