హైదరాబాద్: 28°C
క్రీడలు

సెంచరీ హీరో పడిక్కల్ ఔట్ 

కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 281 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 193 బంతుల్లో 117 పరుగులు చేసి కేశర నువాంత బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 80.5 ఓవర్లకు భారత్ 291/4తో ఉంది. ధ్రువ్ జురెల్ 6, రవీంద్ర జడేజా 39 పరుగులతో క్రీజులో ఉన్నారు.