ADB: ఎంఆర్పీ కంటే అధిక ధరకు ఎరువులు విక్రయించిన ఉట్నూరులోని శ్రీనివాస ఫర్టిలైజర్స్పై వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. 28-28-0 ఎరువును అధిక ధరకు విక్రయించినట్లు నిర్ధారణ కావడంతో సంస్థ ఎరువుల విక్రయ లైసెన్స్ను 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఎరువులను నిర్ణయించిన ధరలకే విక్రయించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
తెలంగాణ
అధిక ధరకు ఎరువుల విక్రయం.. లైసెన్స్ సస్పెన్షన్


