MDCL: హరిత వనస్థలి అటవీ ప్రాంతంలో ఫెన్సింగ్ పనులు ఆరు నెలలుగా నిలిచిపోయాయి. దీంతో వన్యప్రాణులకు రక్షణ కరువై, వేటగాళ్లు, అక్రమ ప్రవేశాలు వంటి ముప్పులు పెరుగుతున్నాయి. అటవీశాఖ, టీఎస్ఎఫ్డీసీఎల్ అధికారులు వెంటనే స్పందించి ఫెన్సింగ్ పనులు పూర్తి చేసి వన్యప్రాణులకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
'వన్యప్రాణులకు భద్రత కల్పించాలి'


