MBNR: రాజేంద్రనగర్లోని కేకే కన్వెన్షన్లో జరిగిన శిరీష వివాహ వేడుకకు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
వివాహ వేడుకలో పాల్గొన్న డీసీసీ


