కృష్ణా: కృత్తివెన్ను మండలం యూనిట్-32 పరిధిలోని 171, 172, 196 బూత్లలో 'డోర్ టు డోర్' కార్యక్రమం నిర్వహించారు. యూనిట్ ఇన్ఛార్జ్లు, బూత్ ఇన్ఛార్జ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని పార్టీ కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కృత్తివెన్నులో 'డోర్ టు డోర్' కార్యక్రమం


