గుంటూరులో మైనర్ బాలికను తీసుకెళ్లిన ఘటనపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి వెంకటేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్న వెంకటేష్ బాలికను బైక్పై తీసుకెళ్తున్న ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని ఆచూకీ తెలిసిన వారు పట్టాభిపురం ఎస్సై కే. నాగేంద్ర 8688831345 సమాచారం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మైనర్ బాలిక కేసులో పోలీసుల గాలింపు!


