హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వనదుర్గ అమ్మవారి జాతరకు వేళాయె

KKD: అన్నవరం సత్యదేవుని క్షేత్ర రక్షకులుగా కొలిచే వనదుర్గ అమ్మవారి జాతర మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 వరకు విశేష పూజలు నిర్వహించి పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల్లో భాగంగా 22న బాల అమ్మవారు, 23న సరస్వతిదేవి, 24న అన్నపూర్ణ, 25న మహాలక్ష్మీ, 26న గాయత్రి, 27న వారాహి, 28న రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణలో దర్శనమిస్తారు.